Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై మిషెల్లీ ఒబామా ఆగ్రహం.. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా తీవ్ర విమర్శలు చేశారు. స్కూల్స్ లో భోజన పోషకాహార అవసరాలను తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో ఆమె ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి భోజనం వద్దని భావిస్తున్నారా అంటూ నిలదీశారు.పార్టనర్ షిప్ ఫర్ హెల్దియర్ అమెరికా వార్షిక సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ […]
Read More →