Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
చైనా చారిత్రక నిర్ణయం.. ప్రపంచంలోనే ఏనుగు దంతాల వ్యాపారాన్ని అధికంగా చేసే దేశం చైనా. తాజాగా డ్రాగన్ కంట్రీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏనుగు దంతాలపై వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చైనా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ జంతువులు, మొక్కల అక్రమ వాణిజ్య కట్టడికే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ సంస్థ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. చైనా ఏనుగు దంతాల […]
Read More →